Skip to main content

Posts

Showing posts with the label Tamilnadu Kammas History and info

S Alagarsamy 5 times MLA from Kovilpatti

S. Alagarsamy (August 1926 – 6 March 2009) was an Indian politician and was elected as Member of the Legislative Assembly for 5 terms from 1967 to 1991 to the Tamil Nadu Legislative Assembly as an Communist Party of India candidate from Kovilpatti constituency in 1967, 1971, 1977, 1980 and 1989 elections. He was born on 5 August 1926 to A. Soliah and S.Koppammal in a village Ramanoothu, Tuticorin Dist, Tamil Nadu. Having lost his father at the age of 13, he had to take on the responsibilities of taking care of their agricultural farming. He and his younger brother S.Ramasamy were brought up by their widowed mother and aunt. He first contested for Madras State Assembly in 1957 and continued to contest in all subsequent State General Assembly Elections till 1989 from Kovilpatti constituency Prior to that he contested for Unified Tirunelveli Jilla Board in 1952. The then unified Tirunelveli district consisted of the present Tirunelveli, Tuticorin, Kannayakumari Districts and par...

P. Seenivasan 3 times MLA, Speaker Tamilnadu Assembly (defeated Kamaraj Nadar)

Mr. Seenivasan , who was a student leader in 1967, at the age of 25 he contested from the Virudhunagar constituency on the Dravida Munnetra Kazhagam ticket and defeated Congress stalwart K. Kamaraj Nadar by a margin of 1,285 votes. Born at Appaiya Naickerpatti near Srivilliputtur [now in Virudhunagar district], Mr Seenivasan had his education in Madurai and Madras. He took part in the anti-Hindi agitations in the 1960s and was arrested thrice. He was again elected from Virudhunagar in 1971. Mr. Seenivasan later became the Deputy Speaker of the Assembly. He served as the Deputy Speaker of the Tamil Nadu Legislative Assembly from 24th March 1971 to 9th March 1974 (He performed the duties of Speaker from 2nd December 1972 to 3rd August 1973) . He was again elected to the Tamil Nadu assembly in 1989, defeating   Ayyappan, father of famous actress Sridevi. On both occasions, he was in the DMK.Mr. Seenivasan was in the Congress for a brief period. At the time of death, he wa...

Tamilnadu Kammavar History - 3

విరుదునగర్ జిల్లా: విరుదునగర్ జిల్లాలో కమ్మవారి జనాభా శివకాశి, తిరుతంగల్, వాడపట్టి, టి.పేరురాచ్చి, సిద్దురాజపురం, విశ్వనట్ట, వెండురాయపురం, నారాయణపురం, రాజపాల్లయం, ఎల్లింగనాయకన్పట్టి, సత్రరేడ్డయ్యపట్టి, అల్లంపట్టి, కుమారలింగాపురం, విరుదునగర్, మిసలూరు, తాడంబట్టి, వండిపురి నాయకనూరు, పులియంకుల, ఎత్తిర్కొట్టై, దమ్మనాయకేన్ పట్టి, వచ్చాక్కరపట్టి, రోసల్పట్టి, సేదపట్టి, సత్తూరు, శ్రివిల్లిపుత్తూరు, కలంగపేరి, కసిరేడ్డియ్యపట్టి, ఎరిచినట్ట, కీలతిరుత్తంగల్, మంగళ, అరుప్పుకొట్టై, పాలయంపట్టి, గోపాలపురం, కంచనాయకేన్పట్టి, కొట్టిపరై, తునుకపట్టి, అప్పయ్యనాయకేన్పట్టి, పుదుపట్టి, నల్లమనాయకేన్పట్టి, మెట్టుపట్టి, నాగలాపురం, ఓమనాయకన్పట్టి, పేరయంబట్టి, కరిశాల్పట్టి, పండలకుడి, కొప్పిసిత్తంపట్టి, మొదలైన ప్రాంతాలలో ఉన్నారు. తమిళనాడులో కమ్మవారి జనాభా అధికంగా కలిగిన జిల్లాలలో విరుదునగర్ మొదటిది. ఈ జిల్లాలో శివకాశి, రాజపల్లయం, శ్రివిల్లిపుత్తూరు, సత్తూరు, అరుప్పుకొట్టై మొదలగు తాలుకాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది. ఈ జిల్లా నుండి ఇంతవరకు అత్యధిక సంఖ్యలో కమ్మ యం.యల్.ఏలు, యం.పిలు ఎన్నికయ్యారు. శివకాశి నుండి గత ఐదు...

Tamilnadu Kammavar History - 2

తిరునల్వేలి జిల్లా: తిరునల్వేలి జిల్లాలో కోవిల్పట్టి, కళింగపట్టి, సత్తెరపట్టి, వరహనూర్, ముక్కుట్టుమలై, ఇలరసనందల్, పులియంకలవ్, సిత్తరంపట్టి, అప్పనేరి, అయ్యనేరి, నక్కల ముత్తంపత్తి (కమ్మ క్రిస్టియన్స్ ఎక్కువ), నడువపట్టి, మైపార, సంగనట్టి, వెల్లకులవ్, ఆకరిశంకులవ్, అలమనయకర్పట్టి, వడక్కు కుర్వికులం, కురింజకులం, సుందరేశపురం, కులకట్టకురుచ్చి, వాడక్కుపట్టి, పిల్లియార్నట్టం, జమీన్ దేవరకులం, , రామలింగాపురం, తెర్కుకుర్వికులం, మలయాన్కులం, మరుదాపురం, కే.అలంగులం, నలంతుల, నడువకురుచ్చి, కులశేఖర మంగళ, అచంబట్టి, వెల్లపనేరి, తిరువెంగులం పెరురచ్చి మొదలైన ప్రాంతాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది. తిరునల్వేలి జిల్లాలో కొన్ని గ్రామాలలో (ఆలమనైకెర్పట్టి) కమ్మవారి జనాభా 90% పైగా ఉంటుంది. తిరునల్వేలి జిల్లా, కోవిల్పట్టి తాలుకా లో తమిళనాడు కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యాలయం ఉంది. ఇక్కడ ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తుంటారు, మ్యారేజ్ బ్యూరో ఉంది. ఈ జిల్లాలో, కమ్మవారి సంఘం విశ్వనాధపేరి లో 'కమ్మవార్ హైస్కూల్' మరియు కోవిల్పట్టి లో 'కమ్మవారి బాలికల హైస్కూల్' నిర్వహిస్తున్నారు. తమిళనాడు కమ్మ మహజన సంఘం ...

Tamilnadu Kammavar History - 1

Justice Ramaswami, Vaiko, Dr.GV, SriDevi తమిళనాడు కమ్మవారి చరిత్ర, సమాచారం: తమిళనాడులో కమ్మవారి జనాభా దక్షిణ తమిళనాడు జిల్లాలు తిరునల్వేలి, తూత్తుకుడి, తేని, దున్డిగల్, విరుదునగర్ జిల్లాలలో ఎక్కువగా ఉంది. తరువాత కోయంబత్తూరు, కడలూరు, వేలూరు, తిరువన్నామలై, విల్లుపురం, మదురై, నీలగిరి, జిల్లాలు మరియు చెన్నై పట్టణంలో కమ్మవారి జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంది. దక్షిణ తమిళనాడులో కమ్మవారి చరిత్ర: తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారి జనాభా కోవిల్పట్టి, సాత్తూరు, రాజపాల్యం, విరుడునగర్, తేని, శివకాశి, శ్రివిల్లిపుత్తూరు, దున్డిగల్ మొదలైన ప్రాంతాలలో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కమ్మవారిని ఎక్కువగా 'నాయకర్' పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో కమ్మవారు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడి కమ్మవారు మన కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాల రైతులవలె ఎక్కువగా నల్లరేగడి నేలల్లో వ్యవసాయం చేస్తూ, ప్రత్తి, పొగాకు, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారు. నీటి వసతి కలిగిన ప్రాంతాలలో చెరుకు, వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ప్రత్తి పంటకు ప్రసిద్ధి చెందింది, ఈప్రాంతంలో అనేక నూలు ...

The Pemmasani Zamindars of Kuruvi Kulam (Tirnnelveli/Tamilnadu)

The ancient Kuruvikulam family which has historical antecedents indicative of a high sense of loyalty to its soverign lord, came to prominence seven centuries ago, when the power of the King of Vijayanagar was at it's height; The principal members of the Kuruvikulam family hailed from Vijayanagar and Pemmasani Adiveera Thimmappa Naidu , the most prominent of them, was one of the trusted lieutenants of Sri Krishna Deva Rayalu. Adiveera Thimmappa Naidu was also once the ruler of Gandikota and the adjacent countries. He further ruled Udayagiri, Kondavidu, Penukonda, Cuddapa, Sithavatam, Nellore and Kanakagiri near Orissa. His income was 24 lakhs of rupees per anum of which he paid tribute of 9 lakhs to his sovereign. He kept in readiness, under the orders of the King of Vijayanagar, 25,000 infantry and 15,000 cavalry and 40 elephants. These Zamindars migrated from Gandikota are called as Gandikota Pandyans. Adiveera Thimmappa Naidu and his people were well known in their days ...

The Ravilla Zamindars of Ilaiyarasanandal

    Ravella Appasamy Naidu  The Zamindars of Ilaiyarasanandal are of the Kammavar section of Naidu Community. Ilaiyarasanandal lies some six miles of Kovilpatti, Tinnelveli District, Tamilnadu. Origin of Kamma: A Rishi named Kamadita performed his penance in a forest known as Danda-Karanya,when many Rakshaas troubled him; he could not stand it, and hence he repaired to Maha Vishnu and laid before him his grievance. The latter directed the Rishi to his wife Lakshmi Devi, who gave him her ear ornament (Kamma) enjoying him to perform a penance for one hundred years. He fulfilled what had been told him, and the result was that five hundred warriors sprang from that Kamma. They destroyed the forests, annihilated the Rakshasas, and made the placefree from the trouble. The Rishi recognised their help, and blessed them to live happily by cultivation. The descendants of those warriors are called Kammavaaru as they originated from the Kamma. In 'Brahmanda Purana Kalidha...

Tamilanadu Kammavari charitra - 5

విరుదునగర్ జిల్లా నుండి యం.యల్.ఏ.లు గా ఎన్నికయినవారు: డి.కే.రాజు, వి.వి.రామస్వామి, ఎస్.రామస్వామి నాయుడు, ఆర్.కృష్ణస్వామి నాయుడు, యమ.డి.రామస్వామి, యస్.పరమశివం, యస్.యస్.భారతి, ఎస్.రామస్వామి నాయుడు, పి.శ్రీనివాసన్, ఎస్.ఆర్.నాయుడు, సంజయ్ రామస్వామి, యం.జి.రామభద్రన్, యం.సౌందరరాజన్, యం.రామస్వామి, యన్.ఆర్.కృష్ణస్వామి నాయకర్, ఏ.ఆర్.ఆర్.శ్రీనివాసన్, ఆర్.శ్రీనివాసన్ నాయకర్, వి.బాలకృష్ణన్, కే.రామస్వామి, జే.బాలగంగాధరన్, ఏ.రాజగోపాల్, ఎస్.కే.రామస్వామి, యన్.వి.గురుస్వామి నాయుడు (అందిపట్టి), మునుస్వామి, జి.దళపతి మొదలైన వారు. ప్రస్తుతం ఆర్.జ్ఞానదాసు శివకాశి యం.యల్.ఏ. గా ఉన్నారు. విరుదునగర్ జిల్లాలో కమ్మ ప్రముఖులు: జస్టిస్. కే.వీరాస్వామి: జస్టిస్. కే.వీరాస్వామి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి గాను, ప్రధాన న్యాయమూర్తి గాను పని చేసారు. కమ్మవారిలో హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన వారిలో ఈయనే ప్రధములు. మద్రాస్ హైకోర్ట్ జడ్గిగా, పంజాబ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఆ తరువాత సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగ పనిచేసిన జుస్టిస్.వి.రామస్వామి వీరి కుమారుడే. జస్టిస్.వి.రామస్వామి: జస్టిస్.వి.రామస్వ...

Tamilanadu Kammavari charitra - 4

విరుదునగర్ జిల్లా: విరుదునగర్ జిల్లాలో కమ్మవారి జనాభా శివకాశి, తిరుతంగల్, వాడపట్టి, టి.పేరురాచ్చి, సిద్దురాజపురం, విశ్వనట్ట, వెండురాయపురం, నారాయణపురం, రాజపాల్లయం, ఎల్లింగనాయకన్పట్టి, సత్రరేడ్డయ్యపట్టి, అల్లంపట్టి, కుమారలింగాపురం, విరుదునగర్, మిసలూరు, తాడంబట్టి, వండిపురి నాయకనూరు, పులియంకుల, ఎత్తిర్కొట్టై, దమ్మనాయకేన్ పట్టి, వచ్చాక్కరపట్టి, రోసల్పట్టి, సేదపట్టి, సత్తూరు, శ్రివిల్లిపుత్తూరు, కలంగపేరి, కసిరేడ్డియ్యపట్టి, ఎరిచినట్ట, కీలతిరుత్తంగల్, మంగళ, అరుప్పుకొట్టై , పాలయంపట్టి, గోపాలపురం, కంచనాయకేన్పట్టి, కొట్టిపరై, తునుకపట్టి, అప్పయ్యనాయకేన్పట్టి, పుదుపట్టి, నల్లమనాయకేన్పట్టి, మెట్టుపట్టి, నాగలాపురం, ఓమనాయకన్పట్టి, పేరయంబట్టి, కరిశాల్పట్టి, పండలకుడి, కొప్పిసిత్తంపట్టి, మొదలైన ప్రాంతాలలో ఉన్నారు. తమిళనాడులో కమ్మవారి జనాభా అధికంగా కలిగిన జిల్లాలలో విరుదునగర్ మొదటిది. ఈ జిల్లాలో శివకాశి, రాజపల్లయం, శ్రివిల్లిపుత్తూరు, సత్తూరు, అరుప్పుకొట్టై మొదలగు తాలుకాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది. ఈ జిల్లా నుండి ఇంతవరకు అత్యధిక సంఖ్యలో కమ్మ యం.యల్.ఏలు, యం.పిలు ఎన్నికయ్యారు. శివకాశి నుండి గత ఐదు...

Tamilanadu Kammavari charitra - 3

కోవిల్పట్టి పట్టణంలో కమ్మవారు అనేక ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఈ పట్టణంలోని డాక్టర్లలో 40% మంది కమ్మవారే. ఈ జిల్లానుండి అనేక మంది కమ్మవారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు, విదేశాలలో స్థిరపడిన వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇక్కడి కమ్మవారు కొందరు చిన్న తరహా అగ్గిపెట్టెల పరిశ్రమలు స్థాపించారు. ప్రముఖ తమిళ రాజకీయవేత్త, యం.డి.యం.కె పార్టీ వ్యవస్తాపకుడు వైకో, (వి.గోపాలస్వామి) కొవిల్పట్టి సమీపంలోని కలింగాపట్టి గ్రామంలో జన్మించారు. ఇస్రో సంస్థకు గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన డా. రామానుజం వరతరాజ పెరుమాల్ కూడా కొవిల్పట్టి దగ్గరిలోని గ్రామంలో జన్మించారు. సివిల్ సర్విస్ లో ఎన్నికయ్యి ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ గా ఈ ప్రాంతం నుండి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నారు. జమీందారులు: పెమ్మసాని వారు: మధుర నేలిన విశ్వనాధ నాయకుని సామంతులుగా పెమ్మసాని వంశం వారు కొంత కాలం కుర్వికులం జమీ మరియు కొన్నిచుట్టు పక్క గ్రామాలను తమ ఏలుబడిలో ఉంచుకున్నారు. వీరు కృష్ణా జిల్లా వేల్పూరు గ్రామంలో వియ్యమందారు. వీరి వారసులు ప్రస్తుతం కొవిల్పట్టి పట్టణంలో స్థిరపడి వ్యాపారం నిర్వహిస్తున్నారు. రావెల్ల/రావిల్ల వారు: మధురై నాయక రాజుల సామంతులుగా ఇలరస...

Tamilnadu Kammavaari Charitra- 2

తిరునల్వేలి జిల్లా: తిరునల్వేలి జిల్లాలో కోవిల్పట్టి, కలింగాపట్టి, సత్తెరపట్టి, వరహనూర్, ముక్కుట్టుమలై, ఇలరసనందల్, పులియంకలవ్, సిత్తరంపట్టి, అప్పనేరి, అయ్యనేరి, నక్కల ముత్తంపత్తి (కమ్మ క్రిస్టియన్స్ ఎక్కువ), నడువపట్టి, మైపార, సంగనట్టి, వెల్లకులవ్, ఆకరిశంకులవ్, అలమనయకర్పట్టి, వడక్కు కుర్వికులం, కురింజకులం, సుందరేశపురం, కులకట్టకురుచ్చి, వాడక్కుపట్టి, పిల్లియార్నట్టం, జమిన్దేవర్కులం, రామలింగాపురం, తెర్కుకుర్వికులం, మలయాన్కులం, మరుదాపురం, కే.అలంగులం, నలంతుల, నడువకురుచ్చి, కులశేఖర మంగళ, అచంబట్టి, వెల్లపనేరి, తిరువెంగులం పెరురచ్చి మొదలైన ప్రాంతాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది. తిరునల్వేలి జిల్లా, కోవిల్పట్టి తాలుకా లో తమిళనాడు కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యాలయం ఉంది. ఇక్కడ ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తుంటారు, మ్యారేజ్ బ్యూరో ఉంది. ఈ జిల్లాలో, కమ్మవారి సంఘం విశ్వనాధపేరి లో 'కమ్మవార్ హైస్కూల్' మరియు కోవిల్పట్టి లో 'కమ్మవారి బాలికల హైస్కూల్' నిర్వహిస్తున్నారు. తమిళనాడు కమ్మ మహజన సంఘం అధ్యక్షులు గెంగుస్వామి నాయుడు గారి సహకారంతో ఈ రెండు విద్యాలయాలు స్తాపించబడ్డాయి. ఈ జిల్లాలో పెరియ...

Tamilnadu Kammavaari Charitra - 1

తమిళనాడు కమ్మవారి చరిత్ర, సమాచారం: తమిళనాడులో కమ్మవారి జనాభా దక్షిణ తమిళనాడు జిల్లాలు తిరునల్వేలి, తూత్తుకుడి, తేని, దున్డిగల్, విరుదునగర్ జిల్లాలలో ఎక్కువగా ఉంది. తరువాత కోయంబత్తూరు, కడలూరు, వేలూరు, తిరువన్నామలై, విల్లుపురం, మదురై, నీలగిరి, కంచి జిల్లాలు మరియు చెన్నై పట్టణంలో కమ్మవారి జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంది.  దక్షిణ తమిళనాడులో కమ్మవారి చరిత్ర: తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారి జనాభా కోవిల్పట్టి, సాత్తూరు, రాజపాల్యం, విరుడునగర్, తేని, శివకాశి, శ్రివిల్లిపుత్తూరు, దున్డిగల్ మొదలైన ప్రాంతాలలో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కమ్మవారిని ఎక్కువగా 'నాయకర్' పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో కమ్మవారు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడి కమ్మవారు మన కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాల రైతులవలె ఎక్కువగా నల్లరేగడి నేలల్లో వ్యవసాయం చేస్తూ, ప్రత్తి, పొగాకు, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారు. నీటి వసతి కలిగిన ప్రాంతాలలో చెరుకు, వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ప్రత్తి పంటకు ప్రసిద్ధి చెందింది,  ఈప్రాంతంలో అనేక నూలు మిల్లులు ఉన్నాయి. దక్షిణ భారత దేశంలోనే...