Skip to main content

Posts

Come on Stalin, we will follow you...

హీరో రాజశేఖర్ పైన నిన్నజరిగిన పైశాచిక దాడిలో పాత్రలు, పాత్రధారులు బయటకు వచ్చారు. ఒక పకడ్బందీ పధకం ప్రకారం పోలిసుల వద్ద లొంగిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు దర్శకత్వం వహించిన ఘనత వహించిన 'కసాయి తమ్ముడు' గారు చెప్పిన ప్రకారమే పోలిసుల వద్ద నటించారు. కాని పోలిసులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేసారు. దాడి చేసిన వాళ్ళు తాము చిరంజీవి రిజిస్టర్డ్ ఫాన్స్ అని ఒప్పుకున్నారు. తమ హీరోపైన విమర్శలు చేసిననందుకు దాడి చేశామని చెప్పుకున్నారు. దాడి చేసినవాళ్ళు మా రిజిస్టర్డ్ ఫాన్స్ కాదు, అన్ రిజిస్టర్డ్ ఫాన్స్. వాళ్ళు మా 'నెట్ వర్కు' లో వ్యక్తులు కాదు అని పిచ్చి, పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిన 'పిచ్చి నా.. పెద్ద తమ్ముడు 'నాగు పాము' ఇప్పుడు ఇంకేమి స్టేట్మెంట్ ఇస్తావు.. ముందుగానే ఉహించినట్లుగా గుంటూరు ట్రైన్ ఎపిసోడ్ నుండి సికిందరాబాద్ రైల్వే స్టేషన్, పంజాగుట్ట వరకు చేజింగ్, దాడి, ఈ మొత్తం పధకానికి కథ, దర్శకత్వం వహించింది 'Common man Harassment Force' వ్యవస్థాపకులు శ్రీ.శ్రీ.శ్రీ.చిన్నసాడిస్ట్ గారు అని అర్ధమైపోతుంది. చట్టం ప్రకారం నేరస్తుడి కంటే, ...

'Gundaism' Down Down!

హీరో రాజశేఖర్ పై కొందరు 'గూండా అభిమానులు' జరిపిన అమానుష దాడిని ఖండించండి. నిన్న రాత్రి భీమవరం లో జరిగిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న హీరో రాజశేఖర్, విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, 'తాను చిరంజీవి పెట్టబోయే పార్టీలో చేరే ప్రసక్తి లేదని, చిరంజీవికి రాజకీయ అనుభవం లేదని' చెప్పారు. ఈ వ్యాఖ్యలో తప్పుకాని, విమర్శ కాని ఏమి లేదు. చిరంజీవి గురించి కాని, అతని కుటుంబం గురించి కాని, చిరంజీవి పెట్టబోయే రాజకీయ పార్టీ గురించిన వ్యాఖ్యలేమి లేవు. కాని ఇదేదో తప్పుడు వ్యాఖ్య లాగా కలర్ ఇచ్చి కొన్ని TV9, NTV లాంటి ఎల్లో ఛానల్స్, స్క్క్రోలింగ్ లో చూపిస్తూ గూండా ఫాన్స్ ను రెచ్చగోట్టాయి. బూతు వార్తలు, అప్రధాన్య వార్తలకు అధిక ప్రాధాన్యమిచ్చే, TV9 వాళ్ళు, రాక్షసానందం తో గూండా ఫాన్స్ ను వెంట తీసుకెళ్ళి, నర్సాపూర్ ట్రెయిన్ లో హైదరాబాద్ వస్తున్నరాజశేఖర్ పై దాడి చేసే దృశ్యాలను చిత్రీకరించి మరల హైదరాబాద్ స్టేషన్ లో ట్రెయిన్ దిగి కారులో వస్తున్న రాజశేఖర్ కుటుంబం పై 'గూండా ఫాన్స్' చేసే దాడిని కుడా చిత్రీకరించి, రాజశేఖర్ తప్పు చేసినవాడు దొంగ చాటుగా పారిపోఇనట్లు గా స్క్రోల్లింగ్ లో చూపించి అగ్...

Ravi Adusumalli Debuts At 77 in the Forbes Midas (World) list

Forbes has released its Midas List of venture capitalists. L John Doerr of Kleiner Perkins, Caufield & Byers, heads the list, which is a popular ranking of venture capitalists in the world (not based on any quantitative methodology, though). Doerr was number two last year. He made it to the top for his affinity for green technologies, and the war against global warming. Doerr’s investments such as Amyris (biofuels and malaria drugs), Bloom Energy (solid oxide fuel cells), Miasole (solar panels), besides his role in roping in Al Gore as a partner at KPCB won him the top slot this time. Doerr is followed by Michael Moritz of Sequoia Capital, who was last year’s number one. He, of course, is still resting on his Google laurels, where his $12.5 million bet (for 10 per cent stake) is today worth $15 billion. Can anyone beat that record? Close to Moritz is Ram Shriram, who was also one of the angel investors in Google, and made a fortune from it. His current achievements include Mint....

'Padma Bhushan' for Sri.Kantipudi Padmanabhaiah

India's top civilian awards were announced today. Thirty-five Padma Bhushan and 71 Padma Shri awards are also being given this year. Former Union Home Secretary , National Security Adviser-2006, and currently Central government's interlocutor for talks with Naga groups 'Sri.Kantipudi Padmanabhaiah' -IAS (67) named for 2008 'Padma Bhushan' award.

Paritala Ravi is still alive in the hearts of millions

అనంతపురం, జనవరి 24 : దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర 3వ వర్థంతిని అనంతపురంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయ చౌదరితోపాటు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. పరిటాల రవీంద్ర పార్టీకి, జిల్లా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం సాయంత్రం వెంకటాపురంలో లక్షలాది అభిమానుల మధ్య జరిగిన స్వర్గీయ పరిటాల రవి వర్ధంతి సభలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేశంగా మాట్లాడుతూ, తొమ్మిదేళ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు హింసా రాజకీయాలకు పాల్పడి ఉంటే కాంగ్రెస్‌ నేతలు మిగిలి ఉండేవారు కారని అన్నారు. రవిని కాంగ్రెస్‌వారే చంపారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పరిటాల సునీత, జిల్లాకు చెందిన తెదేపా నేతలు రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రవి పేరిట రూపొందించిన ఓ వెబ్‌సైట్‌ను బాబు ప్రారంభించారు. వర్ధంతి సభకు రవి అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో ఇక్కడ తొక్క...

Need for 'Separate Andhra'! - 2

ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతం వాళ్ళలో ఎక్కువ మంది మన ప్రాంతంలో సరైన ఉపాధి, వ్యాపార అవకాశాలు లేక ఇక్కడికి బ్రతుకుతెరువు కోసం వచ్చిన వారే. గత 15-20 సంవత్సరాలలో ఈ సంఖ్య బాగా ఎక్కువైంది. ఆంధ్ర ప్రాంతం లో విద్యాధికులు ఎక్కువగా ఉన్నా కాని, పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం మూలంగా ఉపాధి కోసం హైదరాబాద్ వలస రావటం తప్పనిసరైంది. ఒక పధకం ప్రకారం గతంలో పాలకులు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాలను పారిశ్రామిక రంగంలో నిర్లక్ష్యం చేసారు. ఉక్కు కాకాని 'ప్రత్యేక ఆంధ్ర' రాష్ట్రాన్ని 35 సంవత్సరాల క్రితం సాధించ కలిగి ఉంటే, విద్యాధికులు, ఆర్ధికంగా బలవంతులైన ఆంధ్ర ప్రాంతం వారు, విదేశాలలో స్థిరపడిన వారు ఈ ప్రాంతాన్ని 'గుజరాత్', 'మహారాష్ట్ర' వంటి రాష్ట్రాలకు దీటుగా వ్యాపార, పారిశ్రామిక రంగాలలో తీర్చిదిద్దేవారు. కొంతమంది ఆంధ్ర ప్రాంతం వారు చేస్తున్నవాదం ప్రకారం, గత ఐదు దశాబ్దాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలలో పన్ను వసూళ్ళు, ఇతర ఆదాయంలో ఎక్కువ భాగం 'హైదరాబాద్', 'తెలంగాణా' రాష్ట్రాలలో ఖర్చు చేశారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రం విడిపోకూడదు, ఒకవేళ విడిపోయి...

Need for 'Separate Andhra'!

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 'కమ్మవారికి' ప్రయోజనం ఏమిటి? అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. కమ్మవారి జనాభా కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఎక్కువగాను, రాయలసీమలో కొంచెం తక్కువగా, తెలంగాణా లో కేవలం ఖమ్మం జిల్లాలో తప్ప తక్కిన జిల్లాలలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యింది. ప్రస్తుతం అసెంబ్లీ లో ఉన్న 34 మంది కమ్మ MLA లలో 31 మంది కోస్తా, రాయలసీమ ప్రాంతాలవారే. కొంతమంది చెప్పినట్టు, ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మవారి జనాభా 4%, అనుకుంటే, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో 7% ఉంటారు. ఈవిధంగా చూస్తే, 'ప్రత్యేక ఆంధ్రా' లో మనకు కులాల నిష్పత్తి ప్రకారం ఎక్కువ మంత్రిపదవులు, అధికార పదవులు దక్కుతాయి. తెలంగాణా జిల్లాలలో కమ్మవారు నలుగురైదుగురు MLA లు గా ఎన్నికైనా, కనీసం ఒకటి, అరా మంత్రి పదవి దక్కకపోదు. BC జనాభా, ముస్లిం జనాభా, ఎక్కువగా ఉన్న తెలంగాణా విడిపోతేనే మనకు 'ప్రత్యేక ఆంధ్రా' లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ముఖ్య మంత్రి కమ్మవారు ఎక్కువగా ఉన్న జిల్లా ప్రజా పరిషత్ లు, శాసనసభ నియోజక వర్గాలు, BC లకు రిజర్వ్ చేసి రాజకీయంగా కమ్మవారిని దెబ్బ తీశారు. ప్రస్తుతం రాయలసీ...